కోయ గిరిజనుల పంచాయతీ విధానం:
కోయ గిరిజనులకు సంబంధించి ప్రత్యే న్యాయ విధానం అమలులో ఉండేది.వీరి స వీటికి సంబంధించిన అంశాలు అంతర్లీ కొనసాగుతూ వస్తుంటాయి. తమ తెగ ఆ వ్యవహారాలు దీనిని అనుసరించే ఉంటా తెగకి సంబంధించిన ప్రత్యేక వ్యక్తు ప్రాధాన్యత ఉంటుంది. వీరు వంశపారంపర్యంగా విధులను నిర్వహి ఆచారవ్యవహారాలు గౌరవం కల్పిస్తూ తీ వెళ్ళడిస్తారు.ఐతే వ్యక్తుల మధ్య క మధ్య ఎలాంటి పొరపాట్లు జరిగినా,నష్టం తెగకు సంబంధించిన ప్రత్యేక వ్యవస్ విచారిస్తారు.
వ్యక్తులు -ప్రాధాన్యత:
పంచాయతీ పరిష్కారానికి గూడెంకు సంబ ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు.వీరి గూడెంకు సంబంధించిన కొందరు వ్యక్తులు కూడా ఉండి వారు ఆయా గో ప్రతినిధులుగా వ్యవహరిస్తారు.వారిలో
1.పటేల్. 2.పిన పెద్ద. 3.పూజారి. 4.ఏపారి.
1.పటేల్: ఇతడే గూడెంకు సంబంధించి పదవి సాధారణంగా ఆ గూడాన్ని ఏర్పాటు చేసినపుడు ఉన్న మెుదటి వ్యక్తికి సంక్రమిస్తుంది. గిరిజనులు ఎక్కువ చోట నివాసం చేయరూ.ఇలా ఒకచోటి నుండి చోటికి వెళ్ళాళంటే పటేల్ సలహా మరియు అ అవసరం.విచారణ అనంతరం తుది తీర్ప పటేల్ వెళ్ళడిస్తాడు.క్రమంగా వంశ పారప ఆ కుటంబానికి చెందిన వ్యక్తులు పటే వ్యవహరించే అధికారం సిధ్దిస్తుంది.
2.పిన పెద్ద: పటేల్ తర్వాత రెండవ ప్రాధాన్ కలిగిన వ్యక్తి పిన పెద్ద. ఇతను కూడా గ ఏర్పడినపుడు ఉన్న ప్రధాన వ్యక్తి.ప విధానంలో ఇతని తీర్పు కూడా కీలకమైనదే.
3.పూజారి:గూడెంకు సంబంధించిన కుటుంబాలకు మరియు ఆ గూడెంలోని దేవతలకు పూజిస్తూ పూజరిగా పిలవబడతాడు.ఇతను కూడా వంశపారం విధులను కొనసాగించే హక్కు ఉంది.గూ సంబంధించిన సామూహిక పూజా కార్యక్రమాలు,మంచిరోజు,ముహూర్త నిర్ణయించేది పూజారే.కేవలం పూజలకే గూడెంకు సంబంధించిన పంచాయతీలో వ్యక్తిగా ఇతనికి ప్రాధాన్యత ఇస్తారు.
4.ఏపారి:గూడెంకు సంబంధించిన సామ పనులు మరియు సమాచారాన్ని ప్రజలంద చేరవేయడం ఇతని ప్రధాన కర్తవ్యం. ప జరిగే సమయంలో అందరినీ పిలుచుకురా మరియు కుల పెద్దలు చెప్పిన విధులన నిర్వర్తిస్తుంటాడు.
పంచాయతీ రకాలు:
గతంలో భూ ఆక్రమణ, అక్రమ సంబంధ లాంటివి పెద్దల దృష్టికి తీసుకువచ్చి ప ఏర్పాటు చేసి పెద్దల సమక్షంలో పరిష్కార జరిపేవారు.ఇలా తిరిగి జరగకుండా ఆ తెగకు సంబంధించిన ప్రజలు జాగ్రత్త పడేవారు.పంచాయతీలో ప్రధానంగా తిట్టుకోవడం,కొట్టుకోవడం,ఆలూమగల పంచాయతీ, దొంగతనాలు,ఆక్రమణలు,భ తగదాలు,అత్తాకోడళ్ళ పంచాయతీ, ఆస్తి తగాదాలు,విడాకులు,అక్రమసంబంధం, వంటి ఎన్నో రకాలైన పంచాయతీలు ఉంటా ఇందులో చాలా వరకూ ఆవేశంతో కూడుక చేసుకునే పంచాయతీలే ఉంటాయి.
శిక్షలు-విముక్తి చర్యలు:
తెగకు మచ్చ తెచ్చే విధంగా కట్టుబాట్లన అధిగమించినపుడు వెలివేయడం తీవ్ర శిక్ష.అటువంటివారికి ఇటు గూడెం ను కాకుండా పొరుగు గూడాలకు కూడా విష తెలియడం వల్ల వీరిని దరికి రానివ్వరు.శిక్ అనుభవించేవారు నీళ్లు ముట్టరాదు,పండుగల్లో పాలుపంచుకోరాదు.వారికి ఆపద వస్తే పలకరించరు.ఇలాంటి కఠిన నియమాలు అమలుచేయడం వల్ల కొన్ని రోజుల్లోనే త గ్రహించి తిరిగి కులంలో కలవడానికి పెద్ద అంగీకారం తీసుకుని శిక్షల నుండి వి పొందేవారు.
కోయ గిరిజనులకు సంబంధించి ప్రత్యే న్యాయ విధానం అమలులో ఉండేది.వీరి స వీటికి సంబంధించిన అంశాలు అంతర్లీ కొనసాగుతూ వస్తుంటాయి. తమ తెగ ఆ వ్యవహారాలు దీనిని అనుసరించే ఉంటా తెగకి సంబంధించిన ప్రత్యేక వ్యక్తు ప్రాధాన్యత ఉంటుంది. వీరు వంశపారంపర్యంగా విధులను నిర్వహి ఆచారవ్యవహారాలు గౌరవం కల్పిస్తూ తీ వెళ్ళడిస్తారు.ఐతే వ్యక్తుల మధ్య క మధ్య ఎలాంటి పొరపాట్లు జరిగినా,నష్టం తెగకు సంబంధించిన ప్రత్యేక వ్యవస్ విచారిస్తారు.
వ్యక్తులు -ప్రాధాన్యత:
పంచాయతీ పరిష్కారానికి గూడెంకు సంబ ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు.వీరి గూడెంకు సంబంధించిన కొందరు వ్యక్తులు కూడా ఉండి వారు ఆయా గో ప్రతినిధులుగా వ్యవహరిస్తారు.వారిలో
1.పటేల్. 2.పిన పెద్ద. 3.పూజారి. 4.ఏపారి.
1.పటేల్: ఇతడే గూడెంకు సంబంధించి పదవి సాధారణంగా ఆ గూడాన్ని ఏర్పాటు చేసినపుడు ఉన్న మెుదటి వ్యక్తికి సంక్రమిస్తుంది. గిరిజనులు ఎక్కువ చోట నివాసం చేయరూ.ఇలా ఒకచోటి నుండి చోటికి వెళ్ళాళంటే పటేల్ సలహా మరియు అ అవసరం.విచారణ అనంతరం తుది తీర్ప పటేల్ వెళ్ళడిస్తాడు.క్రమంగా వంశ పారప ఆ కుటంబానికి చెందిన వ్యక్తులు పటే వ్యవహరించే అధికారం సిధ్దిస్తుంది.
2.పిన పెద్ద: పటేల్ తర్వాత రెండవ ప్రాధాన్ కలిగిన వ్యక్తి పిన పెద్ద. ఇతను కూడా గ ఏర్పడినపుడు ఉన్న ప్రధాన వ్యక్తి.ప విధానంలో ఇతని తీర్పు కూడా కీలకమైనదే.
3.పూజారి:గూడెంకు సంబంధించిన కుటుంబాలకు మరియు ఆ గూడెంలోని దేవతలకు పూజిస్తూ పూజరిగా పిలవబడతాడు.ఇతను కూడా వంశపారం విధులను కొనసాగించే హక్కు ఉంది.గూ సంబంధించిన సామూహిక పూజా కార్యక్రమాలు,మంచిరోజు,ముహూర్త నిర్ణయించేది పూజారే.కేవలం పూజలకే గూడెంకు సంబంధించిన పంచాయతీలో వ్యక్తిగా ఇతనికి ప్రాధాన్యత ఇస్తారు.
4.ఏపారి:గూడెంకు సంబంధించిన సామ పనులు మరియు సమాచారాన్ని ప్రజలంద చేరవేయడం ఇతని ప్రధాన కర్తవ్యం. ప జరిగే సమయంలో అందరినీ పిలుచుకురా మరియు కుల పెద్దలు చెప్పిన విధులన నిర్వర్తిస్తుంటాడు.
పంచాయతీ రకాలు:
గతంలో భూ ఆక్రమణ, అక్రమ సంబంధ లాంటివి పెద్దల దృష్టికి తీసుకువచ్చి ప ఏర్పాటు చేసి పెద్దల సమక్షంలో పరిష్కార జరిపేవారు.ఇలా తిరిగి జరగకుండా ఆ తెగకు సంబంధించిన ప్రజలు జాగ్రత్త పడేవారు.పంచాయతీలో ప్రధానంగా తిట్టుకోవడం,కొట్టుకోవడం,ఆలూమగల పంచాయతీ, దొంగతనాలు,ఆక్రమణలు,భ తగదాలు,అత్తాకోడళ్ళ పంచాయతీ, ఆస్తి తగాదాలు,విడాకులు,అక్రమసంబంధం, వంటి ఎన్నో రకాలైన పంచాయతీలు ఉంటా ఇందులో చాలా వరకూ ఆవేశంతో కూడుక చేసుకునే పంచాయతీలే ఉంటాయి.
శిక్షలు-విముక్తి చర్యలు:
తెగకు మచ్చ తెచ్చే విధంగా కట్టుబాట్లన అధిగమించినపుడు వెలివేయడం తీవ్ర శిక్ష.అటువంటివారికి ఇటు గూడెం ను కాకుండా పొరుగు గూడాలకు కూడా విష తెలియడం వల్ల వీరిని దరికి రానివ్వరు.శిక్ అనుభవించేవారు నీళ్లు ముట్టరాదు,పండుగల్లో పాలుపంచుకోరాదు.వారికి ఆపద వస్తే పలకరించరు.ఇలాంటి కఠిన నియమాలు అమలుచేయడం వల్ల కొన్ని రోజుల్లోనే త గ్రహించి తిరిగి కులంలో కలవడానికి పెద్ద అంగీకారం తీసుకుని శిక్షల నుండి వి పొందేవారు.
No comments:
Post a Comment