దాదాపుగా 2000సంవత్సరాల క్రితం చైనా,పర్షియాలలో తయారయిన ముదురుపచ్చ రంగు,నీలిపచ్చ రంగు లాంటి ప్రత్యేక రకం పాత్రలను సెలడన్ పాత్రలు అని అంటారు. అప్పట్లో మన దేశంలోని రాజులు, జమీందారులు వీటిని దిగుమతి చేసుకునేవారు.ఆహార పదార్థాలు విషతుల్యమైతే పాత్రలు పగిలిపోవడం మరియు ఆహార పదార్థాలు రంగుమారడం వీటి ప్రత్యేకత. పాత్రల అడుగు భాగాన ఉన్న రేఖలు వారి సృజనాత్మకతను తెలియచేస్తాయి. వాటిలో ముఖ్యంగా సింహాలను పోలిన బొమ్మలు, తీగలు మరియు పవిత్రమైన ఖురాన్ వాఖ్యాలను కూడా మనం గమనించవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
Mana muchatlu: World water day by Adithya Pakide
Mana muchatlu: World water day by Adithya Pakide pakideadithya@Gmail.com : ప్రపంచ జల దినోత్సవం: ప్రపంచ జల దినోత్సవాన్ని ఐక్య రాజ్య సమితి ...
-
8 సెప్టెంబర్ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం (8 Sep International Literacy Day) ప్రపంచంలో విద్యావ్యాప్తికోసం యునెస్కో తొలిసారిగా 1946లో ...
-
కర్మాన్ఘట్ ఆంజనేయస్వామి గుడి నిత్యం ఎంతోమంది భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయానికి చాలానే చరిత్ర ఉంది.ఒక్కసారి చరిత్ర లోకి వెళ్ళి చూస్తే మనకు...
-
https://plus.google.com/109700229473498546970/posts/G8rDvaLU59D?_utm_source=1-2-2
No comments:
Post a Comment