దాదాపుగా 2000సంవత్సరాల క్రితం చైనా,పర్షియాలలో తయారయిన ముదురుపచ్చ రంగు,నీలిపచ్చ రంగు లాంటి ప్రత్యేక రకం పాత్రలను సెలడన్ పాత్రలు అని అంటారు. అప్పట్లో మన దేశంలోని రాజులు, జమీందారులు వీటిని దిగుమతి చేసుకునేవారు.ఆహార పదార్థాలు విషతుల్యమైతే పాత్రలు పగిలిపోవడం మరియు ఆహార పదార్థాలు రంగుమారడం వీటి ప్రత్యేకత. పాత్రల అడుగు భాగాన ఉన్న రేఖలు వారి సృజనాత్మకతను తెలియచేస్తాయి. వాటిలో ముఖ్యంగా సింహాలను పోలిన బొమ్మలు, తీగలు మరియు పవిత్రమైన ఖురాన్ వాఖ్యాలను కూడా మనం గమనించవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
Mana muchatlu: World water day by Adithya Pakide
Mana muchatlu: World water day by Adithya Pakide pakideadithya@Gmail.com : ప్రపంచ జల దినోత్సవం: ప్రపంచ జల దినోత్సవాన్ని ఐక్య రాజ్య సమితి ...
-
భైరాన్పల్లి: 1948 ఆగస్టు 27న బైరాన్పల్లిలో నరమేధం జరిగింది. సాయుధ పోరులో 118 మంది వీరమరణం పొందారు. భారత చరిత్రలోనే మాయని మచ్చగా నిలిచినా.....
-
Paigah Tombs: The paigah tombs are located at Pisabandla on the road to santhosh nagar colony from the Mirjumla Tank.It represent the fina...

No comments:
Post a Comment