Thursday, November 16, 2017

Rock paintings by adithyapakide

శిలాయుగపు వర్ణ చిత్రాలు (ROCK PAINTINGS)
ఉన్నటువంటి ప్రదేశం:
శిలాయుగపు వర్ణ చిత్రాలు వరంగల్ కు సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండలం లోని తిరుమలగిరి గ్రామానికి సమీ తూర్పు దిశగా ఉన్న పాండవుల గుట్ట కొండచరియ పైన 1990 లో పురావస్తుశాఖ కనుగొన్నారు.
శిలాయుగపు వర్ణ చిత్రాలు ఈ స్థలంలో గుండు,ముంగిస బండ,ఎదురు పాండవులు,పంచ పాండవులు,కుం గుట్ట అని పిలవబడు ప్రత్యేక ప్రదేశాల గోడలపైన చిత్రించబడినవి.
ఈ శిలాయుగపు వర్ణ చిత్రాలలో నెమలి,జింక,కోతి,చేప,బల్లి,ముంగిస,సీతాకో పశువులు, హస్త ముద్రికలు మెుదలై మూడు అంగుళాల నుండి వాటి ఆకారమ ఎంతనో అంత పెద్దవిగా చిత్రించబడినవి.
ఉపయెూగించిన రంగులు:
ఈ వర్ణ చిత్రాలను వేయడంలో తెలుపు,ఎరుపు,పసుపుపచ్చ, కపిల వర్ణము మెుదలైన ఖనిజ రంగులను ఆదిమానవులు ఉపయెూగించారు
Pandavula Guhalu Ramannaguda, Telan 506345 081256 03070

No comments:

Post a Comment

Mana muchatlu: World water day by Adithya Pakide

Mana muchatlu: World water day by Adithya Pakide pakideadithya@Gmail.com : ప్రపంచ జల దినోత్సవం: ప్రపంచ జల దినోత్సవాన్ని ఐక్య రాజ్య సమితి ...